24.1 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

పోలాండ్‌ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పాటు మోదీ పోలాండ్‌లో పర్యటించబోతున్నారు. భారత్‌, పోలాండ్‌ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పోలాండ్‌లో పర్యటించబోతున్నారు. ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలు బలపడటమే లక్ష్యంగా ప్రధాని పోలాండ్‌ పర్యటన సాగనుంది. అనంతరం అక్కడి నుంచి ఉక్రెయిన్‌ బయల్దేరి వెళ్లతారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు తాను ఉక్రెయిన్‌లో పర్యటించబోతున్నట్లు ఎక్స్‌ వేదికగా మోదీ తెలిపారు. ఉక్రెయిన్‌లో శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆశిస్తున్నట్లు మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని మోదీ ఆకాంక్షించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్