24.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ప్రభాస్‌ రూ.2 కోట్లు విరాళం

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలచివేస్తోంది. సహాయక చర్యల కోసం పలువురు సినీతారలు ముందుకొచ్చి ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించడానికి ముందుకొచ్చారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వయనాడ్‌కు భారీ విరాళాన్ని ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ప్రభాస్‌ రూ.2 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సినీ ప్రియులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

టాలీవుడ్‌ నుంచి అంత మొత్తంలో విరాళాన్ని చెల్లించిన హీరో ప్రభాస్‌సే కావడం విశేషమని నెటిజన్లు అనుకుంటున్నారు. ఆయన గొప్ప మనసుని మెచ్చుకుంటున్నారు. మరోవైపు టాలీవుడ్‌ నుంచి ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కేరళకు విరాళం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌ రూ.కోటి విరాళంగా ప్రకటించారు. అల్లు అర్జున్‌ రూ.25 లక్షలు కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. తమిళ, మళియాల నటులు కూడా భారీగా విరాళలు అందించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్