25.1 C
Hyderabad
Wednesday, July 30, 2025
spot_img

అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన నారా లోకేష్

నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం గుడిపాడు క్యాంప్ సైట్ అంబేడ్కర్(Ambedkar) జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ.. దేశం అభ్యుదయ పథంపై నడవాలని అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. అంబేడ్కర్ సేవలు మరువలేనివని అన్నారు. ప్రతిఒక్కరు అంబేడ్కర్ ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డోన్ టీడీపీ ఇంఛార్జ్ సుబ్బారెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలు తదితరులు పాల్గొన్నారు.

Read Also: 125 అడుగుల అంబేడ్కర్‌ మహా విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం
Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్