27.2 C
Hyderabad
Sunday, January 18, 2026
spot_img

మొరాదాబాద్ బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేశ్ సింగ్ మృతి

  ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేశ్ సింగ్ గుండెపోటుతో చనిపోయారు. గుండెపోటు రావడంతో వెంటనే ఎయిమ్స్ తరలించినా సర్వేశ్ సింగ్ ఆస్పత్రిలో మరణించారు. ఏప్రిల్ 19న తొలిదశలో మొరాదాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కున్వర్ సర్వేశ్ సింగ్ పోటీ చేశారు. పోలింగ్ జరిగిన మర్నాడే.. ఆయన మరణించడంతో పార్టీ శ్రేణులు ఆవేదనకు గురయ్యారు. కున్వర్ సర్వేస్ సింగ్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్