20.9 C
Hyderabad
Monday, September 29, 2025
spot_img

ఎమ్మెల్యే రఘునందన్ రావుకు లీగల్ నోటీసులు

స్వతంత్ర, వెబ్ డెస్క్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఐఆర్బీ సంస్థ లీగల్ నోటీసులు పంపించింది. 1000 కోట్లకు ఐఆర్‌బీ సంస్థ పరువు నష్టం దావా వేసింది. ఓఆర్ఆర్ ను ఐఆర్‌బీ సంస్థ లీజుకు హెచ్ఎండీఏ ఇచ్చింది. ఓఆర్ఆర్ ను ఐఆర్‌బీ సంస్థ లీజుకు కేటాయించడంలో అవకతవకలు జరిగాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు అన్నారు. నిబంధనకు విరుద్ధగా ఐఆర్‌బీ సంస్థ ఓఆర్ఆర్ లీజుకు 30 ఏళ్లకు ఇచ్చిందని ఆరోపించారు. ఈ విషయమై ఓఆర్బీ సంస్థ రఘునందన్ కు లీగల్ నోటీసులు పంపించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్