35.2 C
Hyderabad
Friday, May 9, 2025
spot_img

ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

Uttar Pradesh | ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. వీరంతా కారులో వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని దేవ్​రియా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఓ భార్య, భర్త వారి నలుగురు పిల్లలు చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు.

Read Also: హైదరాబాద్‌ కు చేరుకున్న మోడీ.. స్వాగతం పలిగిన బండి, తమిళిసై

Follow us on:  YoutubeInstagram Google News

 


Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్