Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

సాయికుమార్, శ్రీనివాస్‌రెడ్డిల ‘మూడో కన్ను’ తెరిచిన శ్రీకాంత్

సెవెన్ స్టార్ క్రియేషన్స్, ఆడియన్స్ పల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా ప్లాన్ బి డైరెక్టర్ కె.వి రాజమహి, సునీత రాజేందర్ దేవులపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘మూడో కన్ను’. అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ చిత్రానికి నలుగురు దర్శకత్వం వహిస్తున్నారు. సూరత్ రాంబాబు, కె బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, మావిటి సాయి సురేంద్రబాబును దర్శకులుగా పరిచయం చేస్తున్నారు. నాలుగు కథలను నలుగురు డైరెక్టర్లు తీస్తున్నారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ప్రొడ్యూసర్ రాజ్ మహి నాకు బాగా తెలిసినవాడు. ఎప్పట్నుంచో అతను నాకు తెలుసు. సినిమాల్లో కథని నమ్మి సునీత రాజేందర్, కె.వి రాజమహి నిర్మాతగా వచ్చారు . ఈ సినిమా మీద ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. చిన్న సినిమాలే మంచి సక్సెస్ సాధిస్తాయి. ఈ ట్రైలర్ చాలా బాగుంది. ఈ టీంకి పనిచేసిన వాళ్లందరికీ, నలుగురు డైరెక్టర్స్ కి ఆల్ ది బెస్ట్’’ అని చెప్పారు.

దర్శకుడు, నటుడు వీరశంకర్ మాట్లాడుతూ ‘‘KV రాజమహి ఒక దర్శకుడు అయి ఉండి తాను కొత్తగా నలుగురు డైరెక్టర్స్ పరిచయం చేయటం గొప్ప విషయం. తాను రాసే కథలు ఒక రియల్ ఇన్సిడెంట్ ద్వారా ఉంటాయి. మంచి మెసేజ్ తో కూడిన కథలతో ఉంటాయి. ఈ సినిమాలో నేను కూడా నటించాను. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.’’ అని చెప్పారు.

మాధవిలత మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో ఒక మంచి కీ రోల్ ప్లే చేశాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.’’ అని అన్నారు.

ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన సూర్య, మహేష్ వడ్డి, నిరోష, కౌశిక్ రెడ్డి, ప్రదీప్ రుద్ర, దయానంద రెడ్డి, శశిధర్ కౌసరి, దేవి ప్రసాద్, మాధవి లత, చిత్రం శ్రీను, సత్య శ్రీ, మధు, దివ్య, వీర శంకర్, రూప, ఇంకా పలువురు మాట్లాడుతూ ఈ చిత్రం అందరూ చూడదగిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతున్న కొత్త కాన్సెప్ట్ అని, కొత్త టాలెంట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకున్నారు.

అలాగే ఈ చిత్ర నిర్మాతలైన కె.వి రాజమహి, సునీత రాజేందర్ లు మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో నటించిన సాయికుమార్, శ్రీనివాసరెడ్డి, కాశీ విశ్వనాథ్, ఇతర నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని వేడుకున్నారు. ఈ చిత్రానికి కథ కథనం మాటలు కె.వి రాజమహికి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయి మంచి ప్రేక్షాదరణ పొందింది. ఈ చిత్రం జనవరి 26న రిలీజ్ చేస్తున్నాము.’’ అని చెప్పారు.

నటీనటులు: సాయికుమార్, శ్రీనివాస్ రెడ్డి, నిరోషా, వీర శంకర్, కాశి విశ్వానాథ్, మాధవి లత, ప్రదీప్ రుద్ర, దేవి ప్రసాద్, సూర్య, మహేష్ వడ్డి, చిత్రం శ్రీను, దయానంద్ రెడ్డి, శశిధర్ కౌసూరి, కౌశిక్, సత్య, సుజిత్ (చైల్డ్ ఆర్టిస్ట్), సమన్విత (చైల్డ్ ఆర్టిస్ట్)

సాంకేతిక బృందం:

ప్రొడ్యూసర్స్ : కె . వి రాజమహి, సునీత రాజేందర్ దేవులపల్లి
కో ప్రొడ్యూసర్స్ : సాయి సూరజ్, శ్రీనివాస్ కలంచ
స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ : కే. వి. రాజా మహి
డైరెక్టర్స్ : సూరత్ రాంబాబు, కే బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణ మోహన్, మావిటి సాయి సురేంద్రబాబు
మ్యూజిక్ డైరెక్టర్ : స్వర
ఎడిటర్ : మహేష్ మేకల
కెమెరామెన్స్ : ముజీర్ మాలిక్, అక్షయ్ శ్రీధర్, వెంకట్ మన్నం
ఆర్ట్ డైరెక్టర్ : కృష్ణ చిత్తనూరు
లిరిక్స్ : మామిడి అక్షిత, బోయిన సంపత్, గడ్డం లక్ష్మయ్య
అడిషనల్ డైలాగ్స్ ( మౌన శ్రీ మల్లిక్ )
రచన సహకారం :భైరి నిరంజన్ అండ్ దేవేందర్
వి ఎఫ్ ఎక్స్: సతీష్ కోరుకొండ
పీఆర్వో: శ్రీపాల్ చొల్లేటి

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్