36.5 C
Hyderabad
Friday, May 2, 2025
spot_img

విశాఖ ఉక్కు EOIలో బిడ్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ

విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్(EOI) అనూహ్య స్పందన వచ్చింది. బిడ్డింగ్ లో పాల్గొనేందుకు 22 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో ఎక్కువగా బడా కంపెనీలే ఉన్నాయి. తెలంగాణ నుంచి సింగరేణి సంస్థ కూడా బిడ్డింగ్ కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(JD Laxmi Narayana) ఓ ప్రైవేట్ సంస్ధ తరపున బిడ్ వేశారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం నియంతత్వ ధోరణీని అడ్డుకుంటామని జేడీ పేర్కొన్నారు. కార్మికులందరూ తలా రూ.400 ఇస్తే ప్లాంట్ ను కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. కాగా ఇవాళ ఉదయం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం నుంచి సింహాచలం వరకు కార్మికులు చేపట్టిన పాదయాత్రకు జేడీ మద్దతు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్