30.4 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

చిలుకూరు అర్చకులు రంగరాజన్ కు రేవంత్ రెడ్డి ఫోన్

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఫోన్ లో చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ ను పరామర్శించారు ముఖ్యమంత్రి. ఇలాంటి దాడులను సహించేది లేదని… దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిలుకూరు ఆలయం సమీపంలోని రంగరాజన్ ఇంట్లోకి శుక్రవారం కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో .. వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆయనతో పాటు అతని కుమారుడిపై కూడా దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిలో వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Latest Articles

ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెర‌గాలి..ఆర్థికేతర ఫైళ్లు పెండింగ్‌లో ఉండ‌కూడ‌దు- చంద్రబాబు

ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియ‌రెన్సు ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. స‌చివాల‌యంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్