25.7 C
Hyderabad
Saturday, March 15, 2025
spot_img

ఏపీలోని వాలంటీర్లకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ వ్యవస్ధలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన సర్పంచులతో సమావేశం అయ్యారు. ప్రభుత్వంలో వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని.. పనులకు బిల్లులు ఇవ్వడం లేదని విమర్శించారు. జగన్ ను గెలిపించి పెద్ద తప్పు చేశామని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ బహిరంగంగా చెప్పుతో కొట్టుకున్నారంటే సర్పంచుల పరిస్థితి ఏవిధంగా అర్థం చేసుకోవచ్చన్నారు.

ఈ క్రమంలో వాలంటర్లీ వ్యవస్థపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటర్లీకు తాను వ్యతిరేకంగా కాదని.. కానీ ప్రజాధనం జీతంగా తీసుకుటూ వైసీపీకి సేవ చేయడంపై మండిపడ్డారు. ఇంటి యజమానుల పర్మిషన్ లేకుండా జగన్ స్టిక్కర్లను అతికించడం నేరమన్నారు. అలాంటి తప్పులకు వాలంటీర్లు పాల్పడకుండా ఉండాలని సున్నితంగా చంద్రబాబు హెచ్చరించారు.

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్