31.2 C
Hyderabad
Monday, February 3, 2025
spot_img

బడ్జెట్‌- దేశమంటే మట్టి కాదోయ్‌ .. దేశమంటే మనుషులోయ్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 బడ్జెట్‌ ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా గురజాడ సూక్తితో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశమంటే మట్టి కాదోయ్‌ .. దేశమంటూ మనుషులోయ్‌ అంటూ తెలుగు కవి గురజాడ అప్పారావు సూక్తిని తన ప్రసంగంలో తొలి వాక్యాల్లో ప్రస్తావించారు.

అంతకు ముందు విపక్షాలు లోకసభలో నిరసనలు తెలిపాయి. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా తొక్కిసలాటపై చర్చించాలని పట్టుబట్టాయి. విపక్ష నేతలు సంయమనం పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా వినలేదు. అనంతరం విపక్ష నేతలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ గందరగోళం మధ్యే బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు

Latest Articles

17 జిల్లాలకు అధ్యక్షులను అధికారికంగా ప్రకటించిన బీజేపీ

తెలంగాణలో 17 జిల్లాలకు అధ్యక్షులను అధికారికంగా ప్రకటించింది బీజేపీ. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు 1. జనగామ- చౌడ రమేష్ 2. వరంగల్- ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్