22.5 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

ఊపిరి పీల్చుకున్న భక్తులు.. తిరుమలలో చిక్కిన మరో చిరుత

స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుమలలో మరో చిరుత చిక్కింది. నాలుగు రోజుల క్రితం కెమెరా కంట్లో పడ్డ ఈ చిరుతను తాజాగా బంధించారు. అలిపిరి-తిరుమల నడకమార్గంలో కొత్త మండపం వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఇది చిక్కింది. దీంతో, ఈ రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలు అటవీశాఖ అధికారులకు చిక్కినట్టయింది.

ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో నెల్లూరుకు చెందిన ఆరేళ్ల బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో, అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు తిరుమల కొండల్లో పలు చోట్ల బోనులు ఏర్పాటు చేసి చిరుతలను బంధిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్