26 C
Hyderabad
Wednesday, June 11, 2025
spot_img

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సీఎం జగన్ దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అలాగే టీచర్స్, జూనియర్ లెక్చరర్స్ బదిలీలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. టీచర్ల బదలీలకు పారదర్శకమైన విధానం తీసుకువస్తామని.. కాంట్రాక్డ్ ఉద్యోగులనూ రెగ్యూలర్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 10వేల ఖాళీలను గుర్తించినట్లు బొత్స వెల్లడించారు. ఒంటిపూట బడుల వల్ల తాత్కాలికంగా రాగి జావా స్థానంలో చిక్కీలు అందిస్తున్నామని చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్