24.5 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

హయత్‌నగర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల పర్యటన

     మల్కాజ్‌గిరి బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌. హయత్‌ నగర్‌లోని బంజారా కాలనీలో స్థానిక కార్పోరేటర్‌ నవజీవన్ రెడ్డితో కలిసి పర్యటించారు. ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిన సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వృద్ధులకు 4వేలు, వికలాంగులకు 6వేల రూపా యలు పెన్షన్‌ ఇస్తామని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చ కపోగా రేవంత్ మొఖం చాటేశారన్నారని విమర్శించారు. సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్