23.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

గుడపల్లి మండలంలో వైసీపీ నేతల దాడులు

చిత్తూరు జిల్లా కుప్పం గుడపల్లి మండలంలో వైసీపీ నేతల దాడులకు దిగారు. ఓటమి తట్టుకోలేక వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు. గుత్తర్లపల్లి పంచాయితీ టీడీపీ అధ్యక్షుడు యువరాజ్‌పై వైసీపీ కార్యకర్త అశోక్‌ రాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం చెక్కునత్తం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ సంబరాలు చేసుకుంటుండగా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇరు పార్టీల వారికి మాటా మాటా పెరిగి ఘర్షణకు దిగారు. ఘర్షణలో పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిలించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్