28.7 C
Hyderabad
Sunday, October 26, 2025
spot_img

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తికర ట్వీట్

డ్రగ్స్‌పై ఎక్స్‌ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్ చేశారు. విశాఖ డ్రగ్స్‌ కంటైనర్‌ ఘటనను ప్రస్తావిస్తూ… అమిత్‌షాను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. గత పాలనలో డ్రగ్స్‌ మాఫియా రెచ్చిపోయిందని విమర్శించారు. దేశంలో పలు ప్రాంతాల్లో గతంలో దొరికిన డ్రగ్స్‌కు.. విశాఖ, విజయవాడలోని సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్నారు. అలాంటివి అరికట్టాలంటే సమగ్ర ప్రణాళిక అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు పవన్‌ కళ్యాణ్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్