సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ తుదిశ్వాస విడిచారు. అల్లరి మొగుడు, పుట్టింటికి రా చెల్లి, దేవుళ్లు, మా ఆయన బంగారం, భారత్ బంద్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. కోడి రామకష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ చిత్రం ద్వారా నటుడిగా పరిచమయ్యారు. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు. అలాగే పెళ్లిపందిరి సినిమాతో నిర్మాతగా కూడా మారి అనేక సినిమాలు తీశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి ఆయన గురువుగా ఉండేవారు.
బ్రేకింగ్: తెలుగు సీనియర్ నటుడు, నిర్మాత కన్నుమూత
0
385
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


