20.7 C
Hyderabad
Saturday, January 31, 2026
spot_img

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స ఫైర్

కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైన.. ఎన్నికల్లో హామీలేవీ నెరవేర్చలేదని మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో బొత్స మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు పొంతన లేదని తెలిపారు. హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపారని ఆరోపించారు. ప్రజలపై మొత్తం రూ.15 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. అప్పుల భారం పెంచుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారన్న బొత్స… కూటమి ప్రభుత్వం అప్పులెందుకు చేస్తోందని ప్రశ్నించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్