సీఎం చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపిందని అన్నారు వైసీపీ అధినేత జగన్. రాజకీయ దుర్బుద్దితో మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని అన్నారు. పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు చెప్పిందని… జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేసినట్టుగా చంద్రబాబు అసత్య ప్రచారం చేశారని విమర్శించారు. ఈ విషయంలో చంద్రబాబుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్న ఆయన.. తాను స్వయంగా వేసుకున్న సిట్ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని స్పష్టంచేశారు. చంద్రబాబుకు దేవుడంటే భక్తి ఉంటే.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు వేసిన సిట్ను కోర్టు రద్దు చేసింది – జగన్
0
269
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


