హైడ్రా పేరుతో ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను కూల్చితే ఊరుకోబోమని మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహా నగరంలో చెరువుల సంరక్షణ పేరుతో హైడ్రా విధ్వంసం సృష్టిస్తుందని ఆరోపించారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కక్షపూరితంగా ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చితే బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్లో చెరువుల సంరక్షణ పేరుతో హైడ్రా విధ్వంసం- హరీశ్రావు
0
186
Previous article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


