రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్టిఎల్ కింద చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టిన కట్టడాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కరీంనగర్లోని స్పోర్ట్స్ పాఠశాలలో ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో హైడ్రాను ప్రతి జిల్లాలో అమలు చేసేందుకు ప్రభుత్వము చర్యలు చేపడుతుందన్నారు. ప్రభుత్వ చెరువులు, భూములపై అక్రమ కట్టడాలు చేపడితే ఎంతటి వారిపైన అయినా చర్యలు తీసుకునేందుకు ఉపేక్షించమన్నారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కరీంనగర్ స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్రీడా పాఠశాలకు ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
క్రీడా పాఠశాలకు ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నాం – మంత్రి పొన్నం
0
348
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


