ప్రధాని నరేంద్ర మోదీ కేరళ చేరుకున్నారు. వయనాడ్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఆయన కన్నూర్ చేరుకున్నారు. కాసేపట్లో వాయుసేన హెలికాప్టర్లో వయనాడ్ చేరుకుంటారు. సహాయక చర్యలను సమీక్షించేందుకు వయనాడ్ వెళ్తున్నారు. కేరళ ప్రభుత్వంతో మోదీ సమీక్షించనున్నారు. వయనాడ్ కు 2వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేరళ డిమాండ్ చేస్తోంది. కొండచరియలు విరిగిపడి దాదాపు 400 మంది మృతి చెందారు. దాదాపు 200 మంది ఆచూకీ లభించలేదు.
కేరళ చేరుకున్న ప్రధాని మోదీ
0
249
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


