తెలంగాణలో మిల్లర్ల అక్రమాలపై సివిల్ సప్లైస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ స్పందించనున్నారు. ఏళ్లు గడుస్తున్నా CMR బియ్యాన్ని అప్పగించని మిల్లర్లపై చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. మిల్లర్ల అక్రమాల తో వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఈ నేపథ్యంలో బియ్యం ఎగవేతపై డీఎస్ చౌహాన్ ఇవాళ మీడియాతో మాట్లాడనున్నారు.మరోవైపు మిల్లర్లు చట్టానికి దొరకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తమ ఆస్తులను ఇతరుల పేర్ల మీద మార్చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది ప్రభుత్వం.
నేడు సివిల్ సప్లైస్ కమిషనర్ కీలక మీడియా సమావేశం
0
152
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


