హరియాణా నూహ్లోని కేఎంపీ ఎక్స్ప్రెస్ వేపై ఓ ప్రైవేట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది సజీవ దహనమయ్యారు. 20 మందికి పైగా తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఉత్తర్ప్రదేశ్లోని మథుర నుంచి పంజాబ్లోని జలంధర్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నట్లు సమాచారం. విద్యుదాఘాతం వల్ల బస్సులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.
హరియాణాలో ఘోర ప్రమాదం
0
217
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


