మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతలలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రెంటచింతలలో టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. కర్రలతో పరస్పరం ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. టీడీపీ, వైసీపీ పోలింగ్ బూత్ ఏజెంట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఘర్షణలో వైసీపీ నేత మూర్తల ఉమా మహేశ్వర రెడ్డి, వైసీపీ కార్యకర్తలు పుట్లూరి వెంకట రెడ్డి, బ్రహ్మారెడ్డి గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులను సరిచేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. గాయ పడిన వైసీపీ నేత, కార్యకర్తలకు గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతలలో తీవ్ర ఉద్రిక్తత
0
320
Previous article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


