25.4 C
Hyderabad
Friday, August 1, 2025
spot_img

ఎన్నికల కోసమే మోదీ అసత్యాల ప్రచారం – ప్రియాంక గాంధీ

ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయన ఏది చెప్పినా ఎన్నికల కోసమే అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. మహారాష్ట్రలోని నందుర్ బార్ లో కాంగ్రెస్ న్యాయ్ సంకల్ప్ సభలో ప్రియాంక ప్రసంగించారు. ప్రధాని తాను అవినీతిపై ఒంటరిపోరాటం సాగిస్తున్నానని ప్రచారం సభలో చెబు తున్నారని, దీనిలో ఔచిత్యం ఉందా అని ప్రియాంక ప్రశ్నించారు. మోదీకి ప్రధానిగా అన్ని వనరులు ఉన్నాయని, ప్రపంచంలోని నాయకులంతా ఆయన వెంటే ఉన్నారని ఆయన ఎలా ఒంటరి అవుతార న్నారు ప్రియాంక. ఎన్నికల సభల్లో ప్రధాని చిన్న పిల్లాడిలా తనను ప్రత్యర్థులు దూషించారని కన్నీరు పెడతారని ఎద్దేవా చేశారు. ఇందిరాగాంధీ నుంచి దృఢ సంకల్పం, ధైర్యసాహసాలు నేర్చుకో వాలని హితవు చెప్పారు. ఎన్నో త్యాగాలు చేసిన ఇందిరాగాంధీ వంటి గొప్పమహిళను దేశద్రోహి అని అవమా నించే నీచానికి పాల్పడతారని.. ప్రియాంక గాంధీ విమర్శించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్