పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బీజేపీ బహిరంగ సభకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. నిజామాబాద్ లోక్ సభ నియోజ కవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరు తరలి రానున్నారు. సభను విజయవంతం చేసేందుకు జిల్లా బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు.
నేడు నిజామాబాద్లో అమిత్ షా ప్రచారం
0
461
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


