టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారని టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రానికి అద్భుతాలు చేసి చూపించారని చెప్పారు. వైసీపీ ప్రభు త్వంలో ఉద్యోగాలు లేక యువత ఎన్నో ఇబ్బందులు పడతున్నారని, వలస వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిని బట్టే ప్రజల భవిష్యత్తు నిర్ణయించబ డుతుం దని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని మండిపడ్డారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి 100 పరిశ్రమలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు.
వైసీపీపై టీడీపీ నేత విజయ్ కుమార్ ఫైర్
0
256
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


