బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని.. భూగర్భ జలాలు అడుగం టాయని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణ మని… ప్రాజెక్టులపై ఎప్పుడు చర్చకు రమ్మన్న తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆదుకున్నటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. కరువుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కారణం కాదన్నారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
0
199
Previous article
Latest Articles
బండి భగీరథ్కు మూడు రోజుల పోలీస్ కస్టడీ
పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...
- Advertisement -
- Advertisement -


