బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని.. భూగర్భ జలాలు అడుగం టాయని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణ మని… ప్రాజెక్టులపై ఎప్పుడు చర్చకు రమ్మన్న తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆదుకున్నటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. కరువుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కారణం కాదన్నారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
0
226
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


