ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. గత 8 రోజులుగా ప్రజలతో మమేకమవు తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. గత 8 రోజులుగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొంటున్న జగన్ ఇవాళ ఒక రోజు బ్రేక్ ఇచ్చారు. ఇవాళ నెల్లూరులోని వైసీపీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమవుతున్నారు. బస్సు యాత్ర 8 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నేతలతో సమీక్షించనున్నారు.
సీఎం జగన్ బస్సు యాత్రకు ఒక్క రోజు విరామం
0
250
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


