27.2 C
Hyderabad
Monday, March 2, 2026
spot_img

యూపీ సుల్తాన్ పూర్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ

     పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2018 పరువునష్టం దావా కేసులో రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. రాహుల్ తరుపు న్యాయవాదుల వాదన విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2018లో బెంగళూరులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై రాహుల్ గాంధీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆ కేసును తాజాగా విచారిం చిన కోర్టు.. బెయిల్ మంజూరు చేసింది. దాంతో భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు రాహుల్ వెళ్లిపోయారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్