స్వతంత్ర, వెబ్ డెస్క్: వరంగల్ జిల్లా ఖాజీపేటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు హోటళ్లు దగ్ధం అయ్యాయి. ఖాజీపేట జాతీయ రహదారి కొత్తూరు సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఫ్యూజు పేలడంతో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలు పక్కనే ఉన్న హోటల్ లకు వ్యాపించడంతో రెండు హోటల్ లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన పై బాధితులు లబోదిబోమంటున్నారు. రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు మొర పెట్టుకుంటున్నారు.
ఖాజీపేటలో అగ్నిప్రమాదం.. రెండు హోటళ్లు దగ్ధం
0
366
Previous article
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


