Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

మంత్రి విడుదల రజని కార్యాలయంపై దాడి

మంత్రి విడదల రజని కార్యాలయం పైన దాడి చేసారంటూ పేరేచర్లకు చెందిన పాములపాటి రాంబాబును పట్టాభి పురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు 50మందిని నిర్బంధించినట్లు తెలుస్తోంది.

పథకం ప్రకారమే తన ఆఫీసుపై దాడి జరిగిందని మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. టీడీపీ నేతలకు ఓటమిభయం పట్టుకుందని… దాడులకు భయపడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. బీసీ మహిళనైనా తనను దాడులతో భయపెట్టలేరని … ఇది పక్కా ప్లాన్‌తోనే జరిగిందని చెప్పారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేదిలేదని.. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని మంత్రి విమర్శించారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటా యో అర్థం చేసుకోండని…. ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని అన్నారు. ప్రజలు మద్దతు ఉన్నంత వరకూ ఎదుర్కొం టానని చెప్పారు.. ఈ ఘటన వెనుక ఉన్న వారికీ గుణపాఠం చెబుతామని హెచ్చరించారు..

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్