24.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

తిరుమలలో డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమం

టీటీడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భక్తులందరికీ శ్రీ క్రోధినామ తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తొలిసారిగా తెలుగు క్యాలెండర్‌ను ప్రచురించినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వీటిని అమ్మకానికి అందుబాటులో తెస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వచ్చే వారం నుంచి భక్తులకు క్యాలెండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్‌లో నెలవారీ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో మాట్లాడారు. వేసవి సెలవుల్లో భక్తుల సౌకర్యా ర్థం ప్రత్యేక ఏర్పాట్లను వివరించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్స వాలు, వివిధ టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో ఇతర కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వెల్లడిం చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్