22.7 C
Hyderabad
Wednesday, October 15, 2025
spot_img

ఖమ్మం జిల్లా ప్రజాపాలనలో ప్రొటోకాల్ రగడ

        ఖమ్మం జిల్లాలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో వివాదం నెలకొంది. సత్తుపల్లి మున్సిపాలిటీ లోని 17వ వార్డులో రభస జరిగింది. మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేశ్ ప్రొటోకాల్ ప్రకారం తనను అధికారులు, సిబ్బంది కార్యక్రమానికి ఆహ్వానించలేదని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ప్రతిరోజూ ప్రొటో కాల్ ప్రకారం పిలుస్తున్నామని, ప్రతిరోజూ వస్తూ.,,ఇప్పుడు పిలవ లేదని ఆరోపిస్తూ నిరసన చేపట్టడం సరికాదన్నారు అధికారులు. ప్రజా పాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజలకు చేరనీయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బురదజల్లేందుకే ఈ రభస చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రొటోకాల్ ప్రకారం వ్యవహరిస్తున్నా.. కార్యక్రమంలో రసాభా స సృష్టించేందుకే యత్నిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్