27.2 C
Hyderabad
Saturday, March 7, 2026
spot_img

కొత్తచట్టం అమలుపై స్టే కు సుప్రీంకోర్టు నిరాకరణ

        ప్రధాన ఎన్నికల కమిషనర్ , ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో కూడిన ప్యానెల్ ను నియమించేందుకు వీలు కల్పించే కొత్త చట్టం అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాక రించింది.

          జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ధర్మాసనం అంగీకరించినా, ఈ దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ కు వాయిదా వేసింది. ఈ చట్టం అధికార విభజనకు సంబంధించినదని, కొత్త చట్టం ప్రకారం నూతన నియామకాలు చేపట్టే ముందు దీనిపై స్టే ఇవ్వాలని పిటిషనర్ జయా ఠాకూర్ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు. సిఈసీ, ఈసీ నియామకానికి సంబంధించిన చట్టం 2022 చెల్లు బాటును పిటిషనర్ ప్రశ్నించారు. ఈ చట్టం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని పిటిషనర్ వాదించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్