23.7 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

అంగన్వాడీలకు డైడ్ లైన్

           రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం పేరిట ఉక్కుపాదం మోపడం దారుణమని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. అంగన్వాడీలపై తీవ్ర చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంగన్వాడీలు విధులో చేరేందుకు డెడ్‌ లైన్‌ విధించింది. నేటితో డెడ్‌లైన్ పూర్తవడంతో… సాయంత్రం లోగా విధుల్లో చేరాలంటూ అధికారులు అంగన్వాడీల సెల్‌ఫోన్లకు సందేశం పంపించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు ఏపీలో సమ్మె చేస్తున్నారు. ఎస్మాతో సమ్మె చేయడానికి వీల్లేందంటూ ప్రభుత్వం ఉక్కుపాదం మోపినప్పటికి… అంగన్‌వాడీ నిరసనలు కొనసాగిస్తున్నారు. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నంబర్‌ 2ను జారీ చేసి.. ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలకు ఆస్కారం లేదంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఎస్మా చట్టంపై అంగన్‌వాడీ కార్యకర్తలు ఏమాత్రం వెనక్కితగ్గలేదంటూ… 27రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్