24.2 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

చెరుకు కొనుగోలు ధరను రూ. 340కు పెంచిన కేంద్రం

    కేంద్ర ప్రభుత్వం చెరకు మిల్లులు చెల్లించాల్సిన కొనుగోలు ధరను క్వింటాలుకు 340 రూపాయలు పెంచింది. 2024-25 సీజన్ లో చెరకు గిట్టుబాటు ధర ను క్వింటాలుకు రూ.25 నుంచి రూ.340 వరకు పెంచేందుకు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. చెరకు FRPని క్వింటాలుకు రూ.315 నుంచి రూ.340కి పెంచి, రికవరీ రేటును 10.25 శాతంగా నిర్ణయించారు. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకు కు నిర్ణయించిన FRP కంటే కొత్త ధర 8 శాతం ఎక్కువ. పెంచిన FRP అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఫెయిర్, రెమ్యునరేటివ్ ప్రైస్ అనేది చెరకు రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస ధర. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్