తమిళనాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు కొనసా గుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై, మధురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. ఎనిమిది మండలాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. కొయంబత్తూరులో 2021 నాటి కారుబాంబు కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎన్ఐఏ అధికారులు ఉట్టీమ్, కారంబుక్కడై, గుణిముత్తూరు, పొత్తెలూర్ సహా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉద్ధిమ్ అల్ అమ్యేన్క దగ్గర ఏచి మెచకానిక్ అపిపూర్ రక్షకుడు ఇంట్లో సైతం నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులు సోదాలు చేశారు. అలాగే, అరబిక్ కాలేజీలో చదివిన విద్యార్థులకు నిషేధిత ఉద్యమాలతో సంబంధం ఉందా? ఈ కోణంలో విచారణ జరుపుతున్నారు.. నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధికారులు చెన్నై, దురై, నోల్యతో సహా తమిళనాడు అంతటా వివిధ ప్రాంతాల్లో రైడ్స్ చేస్తున్నారు.
చెన్నై, మధురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో …ఎన్ఐఏ తనిఖీలు
0
704
Previous article
Next article
Latest Articles
రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -
- Advertisement -


