Site icon Swatantra Tv

రాయదుర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం

     అనంతపురం జిల్లా రాయదుర్గం ఎన్నికల ప్రచారంలో..వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు మండిప డ్డారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఏపీ సర్వనాశనం అయిందని విమర్శించారు. అదే విధంగా ప్రజలు కూడా ఓ కింత ఇదే అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏ ఇంటికి పోయినా, ఏ గ్రామానికి పోయినా మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఊపు చేస్తుంటే రాబోయే ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ..50 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version