Site icon Swatantra Tv

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి షాక్‌

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి షాక్‌ తగిలింది. చైర్‌ పర్సన్ దంపతులు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి గంటా ప్రసాద్ రాజీనామా చేయగా.. తాజాగా వారు జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మరింత అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు.

Exit mobile version