Site icon Swatantra Tv

తెలంగాణలో భానుడి ప్రతాపం

low angle view Thermometer on blue sky with sun shining in summer show higher Weather, concept global warming

     తెలంగాణలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. భానుడి భగభగలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈనేపథ్యంలో వాతావరణశాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఫిబ్రవరి మొదటివారం లో ప్రారంభమైన ఎండలు… సెగలు పుట్టిస్తున్నాయి. మధ్యాహ్నం రోడ్ల మీదకి వెళ్లాలంటే జనాలు భయప డుతున్నారు. మరో 2 నెలలపాటు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత పై మరింత సమాచారం మాప్రతినిధి విశాల్ అందిస్తారు.

Exit mobile version