34.2 C
Hyderabad
Tuesday, April 16, 2024
spot_img

13వ వసంతంలోకి వైఎస్ఆర్సీపీ.. కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన జగన్

అమరావతి: 12 వసంతాలు పూర్తి చేసుకుని, నేడు 13వ వసంతంలోకి వైఎస్ఆర్సీపీ అడుగుపెడుతున్న శుభ సందర్భంగా అభిమానుల‌కు, కార్యకర్తలకు, నాయ‌కులకు, రాష్ట్ర ప్రజలందరికీ YSRCParty ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. గత 12 ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ, మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

Latest Articles

మంగమూరు ఎన్‌హెచ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

   నెల్లూరు జిల్లా మంగమూరు ఎన్‌హెచ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుండి కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్