37.2 C
Hyderabad
Thursday, April 25, 2024
spot_img

రాయ్‌పూర్‌ వన్డేలో చెలరేగిన బౌలర్లు.! -సిరీస్ దక్కించుకున్న భారత్

  • 108 రన్స్‌కే కుప్పకూలిన న్యూజిలాండ్
  • భారత పేసర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయిన కివీస్

రాయ్ పూర్ వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 109 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ శర్మ సేన కేవలం 20.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 40 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-0తో దక్కించుకుంది. సిరీస్ లో భాగంగా చివరి వన్డే ఈ నెల 27న జరగనుంది.

Latest Articles

వివేకా హంతకునికి మద్దతు ఇస్తుంది ఎవరు.?

  మాజీ మంత్రి వివేకానంద హత్యకు సంబంధించి ఏపీ సీఎం జగన్‌ సూటి ప్రశ్నలు వేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్‌.. వీరికి తోడు ఇద్దరు చెల్లెళ్లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్