40.2 C
Hyderabad
Thursday, April 25, 2024
spot_img

ఈడీ దర్యాప్తు వేగవంతం

ఈరోజు చంచల్ గూడ జైలు లో నంద కుమార్ ను విచారించనున్నారు ఈడి అధికారులు.‌
నలుగురు అధికారులు బృందం మరి కొద్ది సేపటి లో చంచల్ గూడ జైలు కి చేరుకోనున్నారు.
ఎమ్మెల్యే లు కొనుగోలు కేసు కి సంబంధించి వంద కోట్ల రూపాయలు ప్రస్తావన రావడం తో విచారణ చేపట్టారు. నందకుమార్‌ను ఒకరోజు విచారణకు నాంపల్లి కోర్టు అనుమతించింది. మొయినాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) నమోదు చేసి ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి, సెవెన్‌హిల్స్‌ మాణిక్‌చంద్‌ ప్రొడక్ట్స్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ ఆవాలాను ఈడీ విచారించింది.

Latest Articles

రెండో విడత పోలింగ్ కు సిద్ధమైన రాజస్థాన్

      రాజస్థాన్‌లో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. రెండో విడతలో భాగంగా 13 నియోజకవ ర్గాల్లో  పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఒకవైపు భగభగమండే ఎండలు.. ....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్