39.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ అజెండా ఫిక్స్..! ఢిల్లీలో వైభవంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు

  • ఈ ఏడాది జరిగే తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్
  • ప్రధాని మోదీ సహా హాజరైన ప్రముఖులు

ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగుతాయి. వచ్చే లోక్ సభ సమావేశాలకు పార్టీ నేతలు, కార్యకర్తలకు అజెండా ఫిక్స్ చేయడానికి వీలుగా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది భారతీయ జనతా పార్టీ. అలాగే ఈ ఏడాది మొత్తం తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలను జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఖరారు చేస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పన్నెండు మంది ముఖ్యమంత్రులు, అనేక మంది కీలక నేతలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ నగరవీధుల్లో రోడ్‌ షో నిర్వహించారు.

Latest Articles

కాంగ్రెస్ నుండి గులాబీ గూటికి రాజయ్య

    వరంగల్‌ రాజకీయాలు క్షణానికో మలుపుతిరుగుతోంది. స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కారు దిగి కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్