మట్టికరిచిన క్రొయేషియా జట్టు
కతార్: ఫిఫా వాల్డ్ కప్ ఫైనల్కు చేరింది అర్జెంటీనా జట్టు. సెమీ ఫైనల్లో బలమైన క్రొయేషియా జట్టును మట్టికరిపించింది మెస్సీ టీమ్. 3-0 గోల్స్తో నెగ్గి ఆఖరి సమరానికి అర్హత సాధించింది. స్టార్ ఆటగాడు మెస్సీ 34వ నిమిషంలో తొలి గోల్ వేయగా.. అల్వారేజ్ రెండు గోల్స్ వేశాడు. 39వ నిమిషంలో రెండో గోల్.. 69వ నిమిషంలో మూడో గోల్ చేశాడు. ఇద్దరు ఆటగాళ్లు గ్రౌండ్లో పాదరసంలా కదిలారు.