Site icon Swatantra Tv

కోర్టుమెట్లెక్కిన శ్రీవారి లడ్డూ వ్యవహారం

తిరుమల తిరుపతి లడ్డూ వివాదం కోర్టు మెట్లు ఎక్కింది. సమగ్ర విచారణ కోరుతూ బీజేపీ, వైసీపీ నేతలు ఇద్దరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని… ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని వైవీ సుబ్బారెడ్డి పిల్ వేశారు.

Exit mobile version