38.2 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

గొలుసుకట్టు సంస్థలపై పునరాలోచించాలి.. బీసీసీఐకి సజ్జనార్ విజ్ఞప్తి

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఐపీఎల్ సీజన్ చివరి దశకు వచ్చేసింది. మరో రెండు రోజుల్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సమయంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బీసీసీఐకి కీలక విజ్ఞప్తి చేశారు. హెర్బల్‌ లైఫ్‌ వంటి సంస్థలను ఐపీఎల్ తమ భాగస్వామిగా ప్రకటించడంపై బీసీసీఐ పునరాలోచన చేయాలని కోరారు. హెర్బల్ లైఫ్ లాంటి గొలుసుక‌ట్టు సంస్థలు అమాయ‌క‌పు ప్రజ‌ల‌ను మోసం చేస్తూనే ఉన్నాయన్నారు. IPLకు అఫిషియ‌ల్ పార్టన‌ర్‌గా ఉన్నామంటూ బురిడీ కొట్టిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి మోస‌పూరిత సంస్థల‌ను అఫిషియ‌ల్ పార్టన‌ర్‌గా పెట్టుకోవ‌డంపై ఐపీఎల్ యాజ‌మాన్యం పున‌రాలోచించాలని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో హెర్బల్‌ లైఫ్‌ సంస్థ బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది.

Latest Articles

వైసీపీలోకి ప్రతిపక్ష నేతల క్యూ

    ఏపీలో పొత్తులు ప్రత్యర్థికి బలంగా మారిందా.? కూటమి వ్యూహమే కొంప ముంచుతోందా..? బుజ్జగింపులు పని చేయడం లేదా..? అధినేతలే దిగివచ్చి నచ్చజెప్పినా అలక వీడటం లేదా.? అంటే అవుననే సమాధానమే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్