32.7 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

బ్రేకింగ్: ఔరంగాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు దుర్మరణం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ వాసులు మరణించారు. సిద్ధిపేట జిల్లా చౌటుపల్లికి చెందిన నలుగురు అన్నదమ్ములు కారులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న నలుగురూ మృతి చెందారు. మృతులను కృష్ణ, సంజీవ్‌, సురేష్‌, వాసుగా గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వచ్చి సూరత్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఒకే కటుంబంలోని నలుగురు సోదరులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Latest Articles

ఫోన్ ట్యాపింగ్ తో చట్టాలను ఉల్లంఘించిన పోలీసు వ్యవస్థ…. ?

      ఫోన్ ట్యాపింగ్ అనేది దేశంలో కొన్ని సందర్భాల్లోనే చట్టబద్దమైన అంశంగా చూస్తారు. దీని కోసం ప్రత్యేకమైన నిబంధనలున్నాయి. టెలిగ్రాఫ్ చట్టం -1885లోని సెక్షన్ -5(2) ప్రకారం దేశ సార్వభౌమత్వం,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్